Saidabad Incident: రాజు కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌ కింద పడ్డాడు-వరంగల్‌ సీపీ

Saidabad Incident: టాటూ ద్వారానే డెడ్‌బాడీ గుర్తించాం, కుటుంబసభ్యులు కూడా మృతదేహం గుర్తించారు - వరంగల్‌ సీపీ

Update: 2021-09-16 09:38 GMT

రాజు కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌ కింద పడ్డాడు-వరంగల్‌ సీపీ

Saidabad Incident: సైదాబాద్‌ ఘటన నిందితుడు రాజు కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్‌ కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లు చెప్పారు వరంగల్‌ సీపీ. అంతకుముందు రైల్వే గ్యాంగ్‌ రాజుని ట్రాక్‌ దిగాలని వారించినట్లు చెప్పారు. ఉదయం 8 గంటల 45 నిమిషాలకు గ్యాంగ్‌మన్‌ రాజు మృతదేహం గుర్తించినట్లు వరంగల్‌ సీపీ తెలియజేశారు. టాటూ ద్వారానే డెడ్‌బాడీ గుర్తించినట్లు వెల్లడించారు. కుటుంబసభ్యులు కూడా మృతదేహం గుర్తించాలని తెలిపారు. రాజు మృతదేహం వరంగల్‌ ఎంజీఎంకి తరలిస్తున్నట్లు చెప్పారు వరంగల్‌ సీపీ.

Tags:    

Similar News