ఆషాడ పౌర్ణమి సందర్భంగా వరంగల్ భద్రకాళి ఆలయంలో.. వైభవంగా శాకాంబరి ఉత్సవాలు

Warangal: 5వేల కిలోల పండ్లు, కూరగాయలతో అమ్మవారికి అలంకరణ

Update: 2022-07-13 07:07 GMT

ఆషాడ పౌర్ణమి సందర్భంగా వరంగల్ భద్రకాళి ఆలయంలో.. వైభవంగా శాకాంబరి ఉత్సవాలు

Warangal: ఆషాడ పౌర్ణమి సందర్భంగా వరంగల్ భద్రకాళి అమ్మవారి ఆలయంలో వైభవంగా శాకాంబరి ఉత్సవాలు నిర్వహించారు. 5వేల కిలోల, పండ్లు కూరగాయలతో అమ్మవారి అలంకరించారు. శాకాంబరి అవతారంలో భద్రకాళి అమ్మవారు భక్తులకు దర్శనం ఇస్తున్నారు. 

Tags:    

Similar News