రామగుండం కార్పొరేషన్ దక్కించుకునేందుకు టీఆర్ఎస్ యత్నం.. రంగంలోకి కేటీఆర్..

Update: 2020-01-26 06:43 GMT
కేటీఆర్

రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ రాజకీయాలు హాట్ హాట్ గా మారిపోయాయి. కార్పొరేషన్ ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాలేదు. మేయర్ పీఠాన్ని దక్కించుకునేందుకు టీఆర్ఎస్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రంగంలోకి దిగారు. ఎన్నికల్లో గెలుపొందిన ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్ధులు టీఆర్ఎస్ కు మద్దతు ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. ఎక్స్ అఫిషియో ఓట్ల ద్వారా పాలకవర్గం కొలువు తీరనున్నది.

Tags:    

Similar News