Revanth Reddy: ఢిల్లీలో సీబీఐ డైరెక్టర్‌ను కలిసిన టీపీసీసీ రేవంత్‌రెడ్డి

Revanth Reddy: కోకాపేట భూ అక్రమాల మీద సీబీఐకి రేవంత్‌రెడ్డి ఫిర్యాదు

Update: 2021-09-09 07:10 GMT
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (ఫైల్ ఇమేజ్)

Revanth Reddy: టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి న్యూఢిల్లీలో సీబీఐ డైరెక్టర్‌ను కలవనున్నారు. కాసేపట్లో నార్త్‌బ్లాక్‌లోని సీబీఐ ఆఫీస్‌కు రేవంత్‌రెడ్డి చేరుకోనున్నారు. కోకాపేట భూ అక్రమాల మీద రేవంత్‌రెడ్డి సీబీఐ డైరెక్టర్‌కు ఫిర్యాదు చేయనున్నారు.

Tags:    

Similar News