కూలిపోయే స్థితిలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు...

Update: 2019-07-29 14:13 GMT

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం దంతేల బోరు గ్రామంలో నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్ రూమ్‌ ఇళ్లు నిర్మాణం పూర్తి కాకముందే కూలిపోయే స్థితికి చేరుకున్నాయి. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పలు ఇళ్ల గోడలు కూలిపోయాయి. అధికారులు, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం వల్ల ఈ దుస్థితి దాపురించిందని గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు.  

Full View

Tags:    

Similar News