రాజన్న సిరిసిల్ల జిల్లాలో రోడ్డు ప్రమాదం

Update: 2019-10-14 12:20 GMT

రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇటీవల జరిగిన ఓ ప్రమాదం సిసి కెమెరాల్లో రికార్డ్ అయ్యింది. వేములవాడలోని గంగమ్మ హోటల్ సమీపంలో రోడ్డు పైకి పిల్లలు పరిగెత్తారు. ఒకరి తరువాత ఒకరు వెళ్తున్న సమయంలో రోడ్డుపైకి వచ్చిన ఓ టూవీలర్ పసివాడ్ని ఢీ కొట్టింది. దీంతో బాలుడు కొంచెంద దూరం వరకూ బైక్ తో పాటు దూసుకుపోయాడు. ఈ ప్రమాదంలో బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. 

Tags:    

Similar News