Revanth Reddy: సంపూర్ణ మార్పు కోసమే హాత్ సే హాత్ జోడో యాత్ర
Revanth Reddy: ప్రజాప్రతినిధులు చట్ట సభల్లో మాట్లాడే పరిస్థితి లేదు
Revanth Reddy: తెలంగాణలో సంపూర్ణ మార్పు కోసమే యాత్ర చేపట్టామన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి. రాచరికం మీద పోరాటం చేసిన సమ్మక్క-సారలమ్మ స్పూర్తితో.. సీతక్క ఆడబిడ్డగా ఆమె ప్రాతినిథ్యం వహించే మేడారం నుంచే యాత్ర మొదలుపెట్టామన్నారు. ఎన్నికైన ప్రజాప్రతినిధులు చట్ట సభల్లో మాట్లాడే పరిస్థితి లేదని.. వాటిని మార్చేందుకే హాత్ సే హాత్ జోడో యాత్ర జరుగుతుందని చెప్పారు.