Coronavirus: ఆదిలాబాద్‌ జిల్లాలో వేగంగా కరోనా సెకండ్‌ వేవ్‌ వ్యాప్తి

Coronavirus: బోథ్ గ్రామ పంచాయతీలో కోవిడ్‌ అంక్షలు * గురువారం మధ్యాహ్నం 2 గంటల తర్వాత లాక్‌డౌన్‌

Update: 2021-04-07 07:35 GMT

కరోన వైరస్ (ఫైల్ ఇమేజ్)

Coronavirus: ఆదిలాబాద్‌ జిల్లాలో కరోనా సెకండ్‌ వేవ్‌ ఉదృతి కొనసాగుతోంది. పెరుగుతున్న కేసుల నేపథ్యంలో బోథ్ గ్రామ పంచాయతిలో కోవిడ్‌ అంక్షలు విధించారు. రేపటి నుంచి మధ్యాహ్నం 2 గంటల తర్వాత లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు ప్రకటించారు. ప్రతి మంగళవారం పూర్తి స్థాయిలో లాక్‌డౌన్‌ విధించాలని తీర్మానించారు. కరోనా కట్టడికి గ్రామ పెద్దలు తీసుకున్న నిర్ణయాన్ని స్థానికులు వ్యాపారులు సమర్థించారు. కరోనా వ్యాప్తి చెందకుండా నిబంధనలు పాటిస్తామని గ్రామస్తులు తెలిపారు.

Tags:    

Similar News