ప్రసాద్ ఐమాక్స్: జీహెచ్ఎంసీ అధికారులపై ప్రభాస్ ఫ్యాన్స్ వాగ్వాదం

హైదరాబాద్ ప్రసాద్ ఐమాక్స్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. సాహో చిత్రం విడుదల సందర్భంగా ప్రభాస్ ఫ్యాన్స్ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని GHMC అధికారులు తొలగించారు. దీంతో ఆగ్రహానికి లోనైన ప్రభాస్ ఫ్యాన్స్ ఆందోళనకు దిగారు.

Update: 2019-08-30 03:16 GMT

హైదరాబాద్ ప్రసాద్ ఐమాక్స్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. సాహో చిత్రం విడుదల సందర్భంగా ప్రభాస్ ఫ్యాన్స్ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని GHMC అధికారులు తొలగించారు. దీంతో ఆగ్రహానికి లోనైన ప్రభాస్ ఫ్యాన్స్ ఆందోళనకు దిగారు. ఫ్లెక్సీ తొలగించిన అధికారులతో వాగ్వాదానికి దిగారు . ట్రాఫిక్ కు ఇబ్బంది కలిగించే రీతిలో ఫెక్ల్సీ ఏర్పాటు చేయడం వల్లే తొలగించాల్సి వచ్చిందంటూ GHMC అధికారులు చెబుతున్నారు .

Tags:    

Similar News