మిషన్ భగీరథను కేంద్రం కాపీ కొట్టింది .. నామా

Update: 2019-07-05 11:02 GMT

రెండో సారి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసి మొదటిసారిగా బడ్జెట్ ని ప్రవేశ పెట్టిన కేంద్రం తెలంగాణాకి మాత్రం అన్యాయం చేసిందని అన్నారు. అందరికి న్యాయం చేసేలా కేంద్ర బడ్జెట్ ఉంటుందని అనుకుంటే కేంద్రం దానికి భిన్నంగా తమ బడ్జెట్ ని ప్రవేశ పెట్టిందని నామా అన్నారు . అంతేకాకుండా 'హర్ ఘర్ జల్' అనే పేరుతో దేశంలోని ప్రతి ఇంటికి నీరుని అందించాలని అనుకున్న కేంద్రం మిషన్ భగీరధ పధకాన్ని కాపీ కొట్టిందని నామా అన్నారు . తెలంగాణాలో అమలు అవుతున్న మిషన్ భగీరధ పధకానికి ఆర్ధిక సహాయం చేస్తే సంతోషించే వారిమి అని నామా పేర్కొన్నారు .. 

Tags:    

Similar News