‌Harsih Rao: కేంద్రం తీరుపై మంత్రి హరీష్ రావు ఫైర్

‌Harsih Rao: కాళేశ్వరం, దొడ్డు వడ్లపై కేంద్రం పెత్తనం : హరీష్ రావు

Update: 2021-09-26 07:36 GMT

కేంద్రం తీరుపై మంత్రి హరీష్ రావు ఫైర్ (ఫైల్ ఇమేజ్)

Harish Rao: కాళేశ్వరం, దొడ్డు వడ్ల కొనుగోలుపై కేంద్రం పెత్తనం చేయాలని చూస్తుందని మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. వీటిపై కేంద్రం పెత్తనం ఏంటో తేల్చేందుకే సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళ్లారని హరీష్ రావు స్పష్టం చేశారు. సిద్ధిపేట జిల్లా పాలమాకులలో జరిగిన ఓ కార్యక్రమంలో హరీష్ రావు ఈ వ్యాఖ్యలు చేశారు. మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు జాతీయ హోదా విషయంలో కేంద్రం ఎటువంటి హామీ ఇవ్వకపోవడమే కాకుండా పెత్తనం చేయాలని చూస్తుందని విమర్శించారు. 

Tags:    

Similar News