మాతృభాషను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది: విద్యాసాగర్రావు
రానున్న రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో బీజేపీకి మంచి భవిష్యత్ ఉందన్నారు బీజేపీ సీనియర్ నేత సీహెచ్ విద్యాసాగర్రావు.
రానున్న రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో బీజేపీకి మంచి భవిష్యత్ ఉందన్నారు బీజేపీ సీనియర్ నేత సీహెచ్ విద్యాసాగర్రావు. ప్రస్తుత పార్టీ అధ్యక్షుడు బాగానే పని చేస్తున్నారన్న ఆయన.. తదుపరి పార్టీ అధ్యక్షులు ఎవరనేది అధిష్టానం నిర్ణయిస్తుందన్నారు.
మాతృభాషపై స్పందించిన విద్యాసాగర్రావు... మాతృభాషను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. పేరెంట్స్ సంఘాలుగా ఏర్పడి పిల్లల విద్యా విధానంపై చర్చించుకోవాలని సూచించారు.