హయత్‌నగర్‌లో ఎంఫార్మసి స్టూడెంట్ కిడ్నాప్

Update: 2019-07-25 06:06 GMT

హైదరాబాద్ హయత్ నగర్‌లో కిడ్నాప్ కలకలం రేగింది. ఎం ఫార్మసి మూడో సంవత్సరం చదువుతున్న యువతిని శ్రీధర్ రెడ్డి అనే యువకుడు కిడ్నాప్ చేశాడు. ఉద్యోగం ఇప్పిస్తానంటూ నమ్మబలికి కిడ్నాప్ చేసినట్టు బాలిక తండ్రి ఫిర్యాదు చేశాడు. శ్రీధర్ రెడ్డి అనే యువకుడు ఈ కిడ్నాప్ చేసినట్టు తన ఫిర్యాదులో తెలియజేశారు . ఉద్యోగం ఇప్పిస్తానంటూ చెప్పడంతో కూతురితో కలిసి వెళ్లానని సర్టిఫికేట్లు జిరాక్స్ తేవాలంటూ తనకు చెప్పి కూతురిని కిడ్నాప్ చేశాడని తెలియజేశారు. తండ్రి ఫిర్యాదు మేరకుపోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.

Full View

Tags:    

Similar News