హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీగా బంగారం పట్టివేత

Update: 2019-08-25 09:55 GMT

శంషాబాద్ ఎయిర్ పోర్టులో మరోసారి భారీగా బంగారం పట్టుబడింది.. షార్జా నుంచి ఇండిగో 6E 1406 విమానంలో హైదరాబాద్ కు వచ్చిన ఓ ప్రయాణికుడి వద్ద నుంచి.. 26 బంగారు కడ్డీలను గుర్తించిన ఇంటిలిజెన్స్ అధికారులు. బంగారాన్ని స్వాధీనం చేసుకొని నిందితుడిన అదుపులోకి తీసుకున్నారు.. స్వాధీనం చేసుకున్న 2వేల992 గ్రాముల బంగారం విలువ 12 లక్షల వరకూ ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. 

Tags:    

Similar News