MLA Poaching Case: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో రోహిత్‌రెడ్డి పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ

MLA Poaching Case: ఈడీ నమోదు చేసిన ఈసీ ఐఆర్‌ను సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేసిన పైలట్‌ రోహిత్‌రెడ్డి

Update: 2023-02-20 04:38 GMT

MLA Poaching Case: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో రోహిత్‌రెడ్డి పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ

MLA Poaching Case: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో రోహిత్‌రెడ్డి పిటిషన్‌పై ఇవాళ హైకోర్టులో విచారణ జరగనుంది. ఈడీ నమోదు చేసిన ఈసీ ఐఆర్‌ను సవాల్ చేస్తూ ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటికే ఈడీ కూడా కౌంటర్ దాఖలు చేసింది.

Tags:    

Similar News