కరీంనగర్ జిల్లాలో పెరిగిన వరద ఉధృతి

Karimnagar: నంగ్నూర్‌ వాగులో చిక్కుకున్న 9 మంది కూలీలు

Update: 2022-07-14 06:59 GMT

కరీంనగర్ జిల్లాలో పెరిగిన వరద ఉధృతి

Karimnagar: కరీంనగర్ జిల్లాలో దంచికొట్టిన వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. నుగునూరు వాగులో 9 మంది కూలీలు చిక్కుకున్నారు. చిక్కుకున్న తొమ్మిది మందిలో ముగ్గురు చిన్నారులు ఉన్నారు. కూలీలను, చిన్నారులను కాపాడేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న మంత్రి గంగుల కమాలకర్, నగర్ మేయర్ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.

Tags:    

Similar News