నిజామాబాద్ జిల్లాలో అగ్నిప్రమాదం

Nizamabad: ఆర్యనగర్‌ టీమార్ట్‌లో ఎగిసిపడ్డ మంటలు

Update: 2022-08-28 02:25 GMT

నిజామాబాద్ జిల్లాలో అగ్నిప్రమాదం

Nizamabad: నిజామాబాద్ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఆర్యనగర్‌ టీమార్ట్‌లో మంటలు ఎగిసిపడ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ప్రమాదంలో సుమారు 2 కోట్ల రూపాయల వరకు ఆస్తినష్టం జరిగినట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News