Jammikunta: కరీంనగర్‌ జిల్లా జమ్మికుంట సీఐపై బదిలీ వేటు

Jammikunta: ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని సీఐపై ఆరోపణలు

Update: 2021-10-25 11:23 GMT
జమ్మికుంట సిఐ రామచంద్రరావు ఫై ఎలిళ్క్షన్ కమిటీ బదిలీ వేటు (ఫైల్ ఇమేజ్)

Jammikunta: కరీంనగర్‌ జిల్లా జమ్మికుంట సీఐపై బదిలీ వేటు పడింది. ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని ఎలక్షన్‌ కమిషన్‌కు బీజేపీ ఫిర్యాదు చేసింది. దీంతో సీఐ రామచంద్రరావుపై బదిలీ వేటు వేసింది ఈసీ. జమ్మికుంట కొత్త సీఐగా తిరుమలగౌడ్‌ను నియమించింది.

Tags:    

Similar News