తెలంగాణలో 17 మంది డీఎస్పీలకు ఏఎస్పీలుగా పదోన్నతి
తెలంగాణలో 17 మంది డీఎస్పీలు అదనపు ఎస్పీలుగా పదోన్నతి పొందారు. ఈమేరకు హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
తెలంగాణలో 17 మంది డీఎస్పీలు అదనపు ఎస్పీలుగా పదోన్నతి పొందారు. ఈమేరకు హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పదోన్నతి పొంది బదిలీ అయిన అధికారుల వివరాలను ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్మిశ్రా వెల్లడించారు. టి.కరుణాకర్ - హైదరాబాద్, గిరిరాజు- వరంగల్, సురేష్కుమార్- ఆసిఫాబాద్, షమీర్ జేఎస్కే- రాచకొండ
ఎన్.భాస్కర్- నిజామాబాద్, బి.కిష్టయ్య- భద్రాద్రి కొత్తగూడెం,పి.శ్రీనివాసరెడ్డి- హైదరాబాద్ సిటీ, సీహెచ్ కుమారస్వామి- నారాయణ్పేట్, టి.ఎ.భరత్- ములుగు, ఎండీ రియాజ్ ఉల్ హక్- సిద్దిపేట, డి.సంజీవరెడ్డి- హైదరాబాద్, ఎం.వెకంటరెడ్డి- నిర్మల్, ఎస్.వీరారెడ్డి- (ఇంటెలిజెన్స్), బి.వినోద్కుమార్- గ్రేహౌండ్స్, పి.శ్రీనివాస్- ఇంటెలిజెన్స్, మహమ్మద్ బుర్హాన్ అలీ- హైదరాబాద్, సయ్యద్ అన్వర్ హుస్సేన్- సైబరాబాద్కు బదిలీ అయ్యారు.