విష జ్వరాలపై శాసనమండలిలో ప్రభుత్వ ప్రకటన

Update: 2019-09-14 09:18 GMT

రాష్ట్ర వ్యాప్తంగా ప్రబలుతున్న విషజ్వరాలపై మంత్రి ఈటల శాసనసమండలిలో ప్రకటన చేశారు. విషజ్వరాలపై జరగుతున్న ప్రచారానికి వాస్తవ పరిస్ధితులకు ఎంతో తేడా ఉందని అన్నారు. రాష్ట్రంలో నమోదవుతున్న జ్వరాల్లో 99 శాతం సాధారణ జ్వరాలే ఉన్నాయన్నారు. విష జ్వరాలు విస్తరించకుండా గ్రామాల వారిగా పారిశుద్ధ్య చర్యలు తీసుకుంటున్నట్టు తెలియజేశారు. నెలలోపు జ్వరాలు అదుపులోకి వస్తాయని భావిస్తున్నట్టు తెలిపారు .

Tags:    

Similar News