తెలంగాణలో విద్యా సంస్థలకు దసరా సెలవులను మరోవారం రోజులు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నెల 19 వరకు సెలవులు పొడిగిస్తూ.. సీఎం కేసీఆర్ సమీక్షలో నిర్ణయం తీసుకున్నారు. ఆర్టీసీ సమ్మె కారణంగా.. విద్యార్ధులకు ఇబ్బందికలగకుండా, మరో వారం రోజుల పాటు దసరా సెలవులను పొడింగించారు.