కరీంనగర్ జిల్లాలో వర్షాలకు నీట మునిగిన పంటపొలాలు

Karimnagar: పూర్తిగా ధ్వంసమైన వరికోసం వేసిన నారుమడి

Update: 2022-07-18 08:03 GMT

కరీంనగర్ జిల్లాలో వర్షాలకు నీట మునిగిన పంటపొలాలు

Karimnagar: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కురిసిన వర్షాలకు పంటపొలాలు ఇంకా వరదలోనే ఉన్నాయి. చాలా చోట్ల వరి కోసం వేసిన నారుమడి పూర్తిగా ధ్వంసమైంది. జిల్లాలో రైతుల కష్టం నీటిపాలైంది. సుమారు లక్ష ఎకరాల్లో నష్టం వాటిలినట్టు అధికారులు అంచనా వేస్తున్నారు.

Tags:    

Similar News