CM KCR: కాసేపట్లో సచివాలయానికి సీఎం కేసీఆర్

CM KCR: సచివాలయం పనుల పురోగతిని పరిశీలించనున్న సీఎం

Update: 2022-03-25 12:14 GMT

కాసేపట్లో సచివాలయానికి సీఎం కేసీఆర్

CM KCR: కాసేపట్లో తెలంగాణ నూతన సచివాలయ పనులను ముఖ్యమంత్రి కేసీఆర్ పరిశీలించనున్నారు. కేసీఆర్‌తో పాటు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, అధికారులు సచివాలయాన్ని పరిశీలించనున్నారు. సచివాలయ స్లాబ్స్ నిర్మాణం, మిగతా పనులపై అధికారులను అడిగి తెలుసుకొనున్నారు కేసీఆర్. వచ్చే దసరా నాటికి సచివాలయం ప్రారంభించాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. దసరా నుంచి నూతన సచివాలయం నుంచి పరిపాలన కొనసాగించాలని సీఎం భావిస్తున్నారు.

Tags:    

Similar News