బడ్జెట్ పర్వం..అసెంబ్లీలో సీఎం కేసీఆర్‌..శాసనమండలిలో హరీశ్‌రావు..

Update: 2019-09-08 14:34 GMT

రేపటి నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల్లో సీఎం కేసీఆర్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. వరుసగా రెండో సారి ముఖ్యమంత్రి కేసీఆర్‌ బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. తొలుత ఆర్థికమంత్రిగా హరీశ్‌రావు బడ్జెట్‌ను ప్రవేశపెడతారనుకున్నా చివరకు శాసనసభలో కేసీఆర్‌ బడ్జెట్‌ ప్రసంగం చేస్తారని అధికారికంగా ప్రకటన వెలువడింది. అలాగే శాసనమండలిలో మాత్రం హరీశ్‌రావు బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. 

Tags:    

Similar News