ప్రతి ఒక్కరూ.. ఈచ్ వన్ టీచ్ వన్ ప్రతిన తీసుకోవాలి: సీఎం కేసీఆర్

Update: 2019-12-31 13:41 GMT
కేసీఆర్

ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణను వందశాతం అక్షరాస్యత కలిగిన రాష్ట్రంగా మార్చడమే లక్ష్యంగా ప్రతిజ్న తీసుకోవాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. ఈచ్ వన్ టీచ్ వన్ నినాదం అందుకుని ప్రతి ఒక్క చదువుకున్న విద్యా వంతుడు నిరక్షరాస్యుడైన మరొకరిని అక్షరాస్యుడిగా మార్చాలని కోరారు. తెలంగాణ రాష్ట్రం అన్నిరంగాల్లో ప్రగతిపధంలో దూసుకుపోతూ గొప్ప విజయాలు సాధించిందన్నారు. 

Tags:    

Similar News