Paidi Rakesh Reddy: పారదర్శక పాలన కావాలంటే బీజేపీ రావాలి

Paidi Rakesh Reddy: ఆర్మూర్ పల్లెల్లో పచ్చదనం ఉన్నట్లుగానే అభివృద్ధి కావాలి

Update: 2023-11-23 09:17 GMT

Paidi Rakesh Reddy: పారదర్శక పాలన కావాలంటే బీజేపీ రావాలి

Paidi Rakesh Reddy: అవినీతి రహిత పాలన, పారదర్శక పాలన కావాలంటే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని ఆర్మూర్ బీజేపీ అభ్యర్థి పైడి రాకేష్‌రెడ్డి అన్నారు. ఆర్మూర్‌లో ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని కోరారు. ఆర్మూర్ పల్లెల్లో పచ్చదనం ఉన్నట్లుగానే అభివృద్ధి కావాలన్నారు. గత 9 ఏళ్లుగా ఆర్మూర్‌కు చేసిందేమీ లేదని, డబుల్ ఇంజన్ సర్కారుతో మరింత అభివృద్ధి చెందుతుందని చెప్పారు. తెలంగాణలో కేసీఆర్ సర్కారును, ఆర్మూర్‌లో జీవన్‌రెడ్డిని గద్దె దించాలన్నారు. అన్నీ వర్గాల మద్దుతుతో బీజేపీ విజయం ఖాయమంటున్న ఆర్మూర్ బీజేపీ అభ్యర్థి పైడి రాకేష్‌రెడ్డి.

Tags:    

Similar News