మొయినాబాద్ ఫామ్‌హౌజ్ కేసులో కీలక మలుపు.. హైకోర్టును ఆశ్రయించిన బీజేపీ

BJP: తెలంగాణ పోలీసుల తీరుపై బీజేపీ అభ్యంతరం. సీబీఐ, సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని పిటిషన్

Update: 2022-10-27 11:10 GMT

మొయినాబాద్ ఫామ్‌హౌజ్ కేసులో కీలక మలుపు హైకోర్టును ఆశ్రయించిన బీజేపీ

BJP: మొయినాబాద్ ఫామ్‌హౌజ్ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై హైకోర్టును ఆశ్రయించారు బీజేపీ నేతలు. హైకోర్టులో రిట్ పిటిషన్ వేసిన బీజేపీ నేతలు.. తెలంగాణ పోలీసుల తీరుపై అభ్యంతరం తెలుపుతున్నారు. ఫామ్‌హౌజ్ కేసులో సీబీఐ, సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని బీజేపీ నేతలు పిటిషన్ దాఖలు చేశారు.

Tags:    

Similar News