తెలంగాణాలో కాంగ్రెస్ పని ఖతం : లక్ష్మణ్

Update: 2019-08-08 13:02 GMT

తెలంగాణా కాంగ్రెస్ పై ఫైర్ అయ్యారు బీజేపి రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ .. రాష్ట్రంలో కాంగ్రెస్ పని ఖతం అయ్యిందని అయన వాఖ్యానించారు .. ఎవరు ఎం మాట్లాడుతున్నారో ఎవరికీ అర్ధం కావడం లేదని అన్నారు . కాంగ్రెస్ నుండి పోయే వాళ్ళు తప్ప వచ్చే వాళ్ళు ఎవరైనా ఉన్నారో చెప్పాలని ఉత్తమ్ ని ప్రశ్నించారు లక్ష్మణ్ .. ఒకప్పుడు మిలిటరీలో పనిచేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి దేశాన్ని గౌరవించి దేశభక్తీ చూపించాల్సింది పోయి ఇలా మాట్లాడడం సరికాదని అన్నారు . బీజేపి లేకుంటే తెలంగాణా వచ్చేదా అని ప్రశ్నించారు . టీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రత్యామ్నాయం బీజేపినని అయన స్పష్టం చేసారు . 

Tags:    

Similar News