మంత్రి కేటీఆర్‌ను కలిసిన అజారుద్దీన్..ప్రాధాన్యత సంతరించుకున్న..

Update: 2019-09-28 06:22 GMT

మంత్రి కేటీఆర్‌ను మాజీ క్రికెటర్, హెచ్‌సీఏ అధ్యక్షుడి అజారుద్దీన్ కలిశారు. అజార్ నిన్ననే హెచ్‌సీఏ అధ్యక్షుడిగా ఎన్నికైయారు. అజార్ టీఆర్ఎస్‌లో చేరతారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో వీరి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఇది ఇలా ఉంటే సీఎం కేసీఆర్‌ను కలిసేందుకు అపాయిట్మెంట్ కోరామని అజారుద్దీన్ తెలిపారు. ప్రభుత్వ క్రీడలకు పెద్ద పీట వేస్తోందని అందుకే కేసీఆర్ సహకారం కోరతామన్నారు.

Tags:    

Similar News