టీం ఇండియా అండర్ 19 మాజీ కెప్టెన్ పృద్వీషా డోపింగ్ పరీక్షలో విఫలం అవ్వడం వలన అతనిపై చర్యలు తీసుకుంది బీసీసీఐ.. అతనిపై ఎనమిది నెలల పాటు అన్ని క్రికెట్ ఫార్మాట్ ల నుండి నిషేదిస్తూ నిర్ణయం తీసుకుంది . విదర్భ ఆటగాడు అక్షయ్ దలర్వార్, రాజస్థాన్ ఆటగాడు దివ్య గజరాజ్ సైతం డోపింగ్ పరీక్షల్లో విఫలమయ్యారు.