బీసీసీఐ పై ఫైర్ అయిన గంగూలీ..

Update: 2019-08-07 11:10 GMT

ఇండియన్ మాజీ క్రికెటర్ రాహుల్ ద్రావిడ్ కి బీసీసీఐ అంబుడ్స్ మన్ నోటిసులు ఇచ్చిన సంగతి తెలిసిందే .. అయితే దీనిని తప్పుబట్టారు ఇండియన్ టీం మాజీ కెప్టెన్ గంగూలీ .. వార్తల్లో నిలవడానికి బీసీసీఐకి ఇంతకుమించి మరొకటి దొరకలేదా అని విమర్శించాడు . భారత క్రికెట్ లో ఇప్పుడు నోటిసులు ఇవ్వడం పెద్ద ఫ్యాషన్ గా మారిందని అన్నాడు . దీనికి హర్బజన్ సింగ్ మద్దతు పలికాడు. రాహుల్ ద్రావిడ్ కంటే మెరుగైన వ్యక్తి మీకు దొరకరు ఆయనో లెజెండ్ అని ఆయనకి నోటిసులు పంపడం అవమానకరమని హర్బజన్ అన్నాడు . 


Tags:    

Similar News