మ్యాచ్ రద్దు.. రెండు జట్లకు చెరో పాయింట్

Update: 2019-06-11 13:25 GMT

ప్రపంచకప్‌లో భాగంగా బంగ్లాదేశ్-శ్రీలంక మధ్య జరగాల్సిన మ్యాచ్‌ను వరుణుడు అడ్డుకున్నాడు. బ్రిస్టల్‌లో వర్షం ఆగకుండా కురుస్తుండడంతో కనీసం టాస్ కూడా వేయకుండానే రైద్దెంది. ఈ వారంలో వరుణుడి వల్ల రద్దు అయిన మూడో మ్యాచ్ ఇది. వర్షం కారణంగా మ్యాచ్ జరిగే వీలు లేకపోవడంతో అంపైర్లు రెండు జట్లకు చెరో పాయింట్ కేటాయించారు. దాంతో నాలుగు మ్యాచ్‌‌లు ముగిసిన తర్వాత శ్రీలంక నాలుగు పాయింట్లు సాధిస్తే బంగ్లాదేశ్ మూడు పాయింట్లు సాధించింది. 

Tags:    

Similar News