భారత్ - న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న ఐదో టీ 20 మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది భారత్.. ఈ మ్యాచ్ కి కోహ్లికి విశ్రాంతి ఇవ్వడంతో రోహిత్ శర్మ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. ఇక ఇప్పటికే ఈ సిరీస్ లో 4-0 ముందంజలో ఉన్న భారత్ ఈ మ్యాచ్ లో గెలిచి రికార్డు సృష్టించాలని చూస్తుంటే కనీసం ఈ మ్యాచ్ లో అయిన గెలిచి పరువు కాపాడుకోవాలని కీవిస్ ఆశిస్తోంది.
#TeamIndia Captain @ImRo45 wins the toss and elects to bat first in the 5th T20I.#NZvIND pic.twitter.com/wriypfDO6v
— BCCI (@BCCI) February 2, 2020