315 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ తన మొదటి వికెట్ ని కోల్పోయింది . ఇండియన్ ఫేసర్ షమి బౌలింగ్ లో మూడో బంతికి తమీమ్ ఇక్బాల్(22) బౌల్డ్ చేశాడు. క్రీజులో షకిబ్(1), సౌమ్య సర్కార్(16) ఉన్నారు. ప్రస్తుతం పది ఓవర్లకు గాను బంగ్లాదేశ్ 40 పరుగులు చేసింది . అంతకు ముందు భారత్ తొమ్మిది వికెట్లు కోల్పోయి 314 పరుగులు చేసింది .