తిరుమల సమాచారం

Update: 2019-07-08 03:09 GMT

ఈరోజు సోమవారం ఉదయం 5 గంటల సమయానికి  తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం సాధారణం గా ఉంది. శ్రీవారి దర్శనం కోసం  31 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి వున్నారు. సర్వదర్శనం భక్తులకు 16 గంటల సమయం పడుతోంది. నడక దారి భక్తులకు 4 గంటల సమయం అవసరం అవుతోంది. 300 రూ ప్రత్యేక దర్శనంకు 2 నుండి 3 గంటల సమయం పడుతుంది. నిన్న ఆదివారం స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 93,647 .నిన్న స్వామి వారి హుండీ ఆదాయం 3.35 కోట్లు

Tags:    

Similar News