తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

Update: 2019-07-03 03:29 GMT

 ఈరోజు బుధవారం 03-07-2019 ఉదయం 5 గంటల సమయానికి తిరుమలలో భక్తుల రద్దీ బాగా తగ్గింది.  శ్రీవారి దర్శనానికి 1 కంపార్ట్ మెంట్ లలో  భక్తులు వేచి ఉన్నారు.  శ్రీ వారి సర్వ దర్శనానికి  కేవలం 4 గంటల సమయం మాత్రమే పడుతోంది. ప్రత్యేక ప్రవేశ (300/-) దర్శనానికి, కాలినడక భక్తులకు, టైమ్ స్లాట్ సర్వ దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. నిన్న జూన్ 02 న 75,275 మంది భక్తులకు శ్రీవారి ధర్శనభాగ్యం దొరికింది. ‌ నిన్న స్వామి వారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు కానుకలు 4.08 కోట్లు.


Tags:    

Similar News