తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ : తిరుమల సమాచారం

Update: 2019-07-11 03:30 GMT

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ పెరిగింది. ఈరోజు గురువారం 11-07-2019 ఉదయం 5 గంటల సమయానికి శ్రీవారి దర్శనానికి 28 కంపార్ట్ మెంట్ లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీ వారి సర్వ దర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ (300/-) దర్శనానికి, కాలినడక భక్తులకు, టైమ్ స్లాట్ సర్వ దర్శనానికి 5 గంటల సమయం పడుతోంది. నిన్న జూన్ 10 న 70,028 మంది భక్తులకు శ్రీవారి ధర్శనభాగ్యం కలిగినది. ‌ నిన్న స్వామి వారికి హుండీలో 2.87 కోట్లు నగదు కానుకలుగా భక్తులు సమర్పించారు. 

Tags:    

Similar News