మంగళూరులో పెను ప్రమాదం తృటిలో తప్పింది. భారీ వర్షాలకు ఓ చెట్టు స్కూల్ బస్సుపై కూలిపోయింది. బస్సు అద్దాలు ధ్వంసం అయ్యాయి. బస్సు పాక్షికంగా దెబ్బతింది. బస్సులో ఉన్న 17మంది విద్యార్థులు ప్రమాదం నుంచి బయటపడ్డారు. సహాయక బృందం బస్సుపై పడిపోయిన చెట్టును తొలగించింది.