బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా పై ఫైర్ అయింది పాకిస్థాన్... ప్రస్తుతం ఐక్యరాజ్యసమితి గుడ్ విల్ బ్రాండ్ కి అంబాసిడర్గా ఉన్నా ప్రియాంక చోప్రాని తొలిగించాలని పాక్ కోరింది . దీనిపైన పాకిస్థాన్ మానవ హక్కుల శాఖా మంత్రి షిరీన్ మజారీ ఐక్యరాజ్యసమితికి ఓ లేఖ రాశారు .. పాక్పై అణుదాడి చేస్తామన్న భారత్కు ప్రియాంక చోప్రా బహిరంగంగా మద్దతు చెప్పారని అయన అ లేఖలో పేర్కొన్నారు . శాంతియుతంగా ఉండాల్సిన ప్రియాంక చోప్రా తన అర్హతను కోల్పోయారని దీనితో గుడ్ విల్ బ్రాండ్ కి అంబాసిడర్ కి ఆమె అనర్హురాలు అని అయన ఆరోపించారు ... మరి దీనిపైన ఐక్యరాజ్యసమితి ఎలా స్పందిస్తుందో చూడాలి.