Somnath: 2035 కల్లా భారత్‌ స్పేస్ స్టేషన్‌.. 2040 కల్లా చంద్రుడిపై భారతీయుడి పాదముద్ర

Somnath: భారత ప్రధాని అంతరిక్ష సేవలకు పూర్తి సహకారం ఇస్తున్నారు

Update: 2024-01-11 11:40 GMT

Somnath: 2035 కల్లా భారత్‌ స్పేస్ స్టేషన్‌.. 2040 కల్లా చంద్రుడిపై భారతీయుడి పాదముద్ర

Somnath: 2040 కల్లా చంద్రుడిపై భారతీయుడు కాలుమోపడం ఖాయమన్నారు ఇస్రో ఛైర్మన్ సోమ్‌నాథ్‌. అహ్మదాబాద్‌లో నిర్వహించిన ఇంటర్నేషన్‌ స్పేస్ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న ఆయన.. స్పేస్ రీసెర్చ్ విషయంలో ఇస్రో కీలక అడుగులు వేస్తుందని తెలిపారు. గగన్‌యాన్‌‌పై ఇస్రో దృష్టి పెట్టిందన్న ఆయన.. 2035 కల్లా భారత్‌ స్పేస్ స్టేషన్‌‌ను కూడా నిర్మిస్తుందని తెలిపారు.

Tags:    

Similar News