పాక్‌కు మరోసారి బుద్ధి చెప్పిన భారత్..ఉగ్ర శిబిరాన్ని నేలమట్టం చేసిన భారత్ ఆర్మీ

Update: 2019-09-10 06:42 GMT

కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తున్న పాకిస్థాన్ కు, భారత సైన్యం మరోసారి దీటైన జవాబిచ్చింది. లీపా వ్యాపీలోని ఉగ్ర శిబిరాలను భారత జవాన్లు నేలమట్టం చేశారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ పరిధిలో ఈ లోయ ఉండగా, అక్కడ టెర్రర్ లాంచ్ పాడ్ ఉన్నట్టు సమాచారాన్ని అందుకున్న సైన్యం, వాటిని నాశనం చేసింది. పాక్ ఆర్మీ పోస్టులకు ఈ లాంచ్ పాడ్ అత్యంత సమీపంలోనే ఉన్నట్టు తెలుస్తోంది. 

Tags:    

Similar News