భారత ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ సంచలన వ్యాఖ్యలు వ్యాఖ్యలు చేశారు. కేంద్రం ఒక్క మాట చెబితే చాలు.... పాక్ ఆక్రమిత కశ్మీర్ను స్వాధీనం చేసుకుంటామని చెప్పారు. పీవోకే స్వాధీనానికి ఆర్మీ సిద్ధంగా ఉందన్న బిపిన్ రావత్.... కేంద్రం నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. కేంద్రం ఎప్పుడు ఆదేశించినా... పీవోకేలో ఆపరేషన్కు ఆర్మీ సిద్ధంగా ఉందన్నారు.