పార్లమెంట్ లో నేడు కేంద్రం తన బడ్జెట్ ని ప్రవేశ పెట్టింది . కేంద్ర ఆర్థిక శాఖా మంత్రిగా నిర్మలా సీతరామన్ బడ్జెట్ ని ప్రవేశ పెట్టారు . అయితే ఓ మహిళా మంత్రి బడ్జెట్ ని ప్రవేశ పెట్టడం నిజంగా చాలా గర్వంగా ఉందని అన్నారు బీజేపి ఎంపీ మరియు బాలీవుడ్ నటి హేమమాలిని .. నారీ అనడం కన్నా నారీమణి అని ఆమెను అనడం తనకి చాలా సంతోషంగా ఉందని ఆమె అన్నారు . కాగా కేంద్ర బడ్జెట్ ని ప్రవేశ పెట్టిన రెండో మహిళాగా నిర్మల సీతరామన్ చరిత్ర సృష్టించారు .. అంతకు ముందు మాజీ ప్రధాని 1980-1982 లో బడ్జెట్ ని ప్రవేశ పెట్టారు ..
#WATCH BJP MP from Mathura, Hema Malini on #UnionBudget2019: Felt great that a woman MP was presenting the Union Budget...'Nari is Narayani, agar ye humare desh mein log samajh len toh ye jo hinsa ho rahi hai mahilaon ke prati, that will stop.' pic.twitter.com/y9yDGuJUPe
— ANI (@ANI) July 5, 2019