వరల్డ్ కప్ లో భాగంగా ఇండియా కి గట్టి దెబ్బే తగిలింది .. ఇండియన్ ఓపెనర్ శిఖర్ ధావన్ మొత్తం టోర్నమెంట్ కి దూరం అయ్యాడు .. ఆస్ట్రేలియా మ్యాచ్ ఆడుతుండగా ఇండియన్ ఓపెనర్ శిఖర్ ధావన్ గాయపడిన సంగతి తెలిసిందే .. అయితే ఈ గాయంతో ధావన్ మరో మూడు మ్యాచ్ లకు దూరం అవుతాడు అని ముందుగా అందరు భావించారు.. కానీ అనూహ్యంగా ధావన్ మొత్తం టోర్నీ నుంచే దూరమైనట్లు బీసీసీఐ తెలిపింది. అయితే ధావన్ స్థానంలో రిషబ్ పంత్ టీమిండియాకు అందుబాటులోకి రానున్నాడు.
An official request has been made to replace Shikhar with @RishabPant777 in the World Cup squad #TeamIndia #CWC19 pic.twitter.com/WqXptyspSm
— BCCI (@BCCI) June 19, 2019