ఢిల్లీలో జరుగుతున్న హింస కారణంగా ప్రభావిత ప్రాంతాలలో ఫిబ్రవరి 28, 29 జరిగబోయే పదో తరగతి పరీక్షలను సిబియస్ఈ బోర్డు వాయిదా వేసింది. మార్చి 2 నుంచి జరగబోయే పదో తరగతి పరీక్షలలో ఎటువంటి మార్పు ఉండదని బోర్డు అధికారులు తెలిపారు. ఈశాన్య ఢిల్లీలో అల్లర్ల కారణంగా ఇప్పటివరకు 38 మంది చనిపోగా, 200 మంది గాయపడ్డారు.