కాంగ్రెస్ సీనియర్ లీడర్, కేంద్ర మాజీ మంత్రి చిదంబరానికి ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురైంది. ఎయిరిండియా విమానాల కొనుగోలు స్కామ్ కేసులో ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు తిరస్కరించింది. దాంతో లొంగిపోవడానికి చిదంబరం మూడ్రోజుల గడువు అడగడంతో, దీనిపై కాసేపట్లో ఢిల్లీ హైకోర్టు నిర్ణయం ప్రకటించనుంది.