లోయలో పడ్డ బస్సు..20 మందికి గాయాలు

Update: 2019-06-20 12:05 GMT

హిల్‌ స్టేషన్‌ హిమాచల్‌ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. 50 మంది ప్రయాణికులతో ప్రయాణం చేస్తున్న బస్సు అనుకొకుండా అదుపుతప్పి లోతైన లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 20 మందికి తీవ్ర గాయాలపాలయ్యారు. వెంటనే సమాచారం అందుకున్న రెస్యూ టీం హుటాహుటినా ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపడుతుంది . క్షతగాత్రులను చికిత్స కోసం దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తరలించారు. కుల్లూ జిల్లాలోని బంజర్‌-గడగుశని మార్గంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటన సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సిఉంది.



 


Tags:    

Similar News