ఇవాళ్టి నుంచి అయోధ్య కేసుపై సుప్రీం కోర్టు రోజు వారీ విచారణ

Update: 2019-08-06 03:57 GMT

ఇవాళ్టి నుంచి అయోధ్య కేసులో సుప్రీం కోర్టు రోజు వారీ విచారణ ప్రారంభం కానుంది. రామజన్మభూమి- బాబ్రీ మసీదు భూవివాద పరిష్కారంలో మధ్య వర్తిత్వ కమిటీ ఎలాంటి ఫలితం ఇవ్వలేదని సుప్రీం కోర్టు ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయి నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం అయోధ్య అంశంపై విచారణ చేపట్టనుంది. 

Tags:    

Similar News