ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ట్రిపుల్ తలాక్ బిల్లును వ్యతిరేకించారు. ముస్లిమేతర వ్యక్తులకు ఏడాది కాలానికి శిక్షి వేస్తున్నారని, కానీ ముస్లిం మతానికి చెందిన మగవారికి మాత్రం మూడేళ్లు శిక్షను వేస్తున్నారని ఆరోపించారు. ముస్లిం మహిళల పట్ల చూపిస్తున్న ఆదరణ శబరిమల అంశంలో హిందువు మహిళల పట్ల ఎందుకు చూపించడం లేదని ప్రశ్నించారు. రాజ్యాంగంలోని 14, 15 ఆర్టికల్స్ను బిల్లు అతిక్రమిస్తున్నదని అసద్ తన అభ్యంతరం వ్యక్తం చేశారు.