కాసేపట్లో బీజేపీ కార్యాలయానికి జైట్లీ పార్థివదేహం

కేంద్ర మాజీ మంత్రి అరుణ్‌జైట్లీ అంత్యక్రియలను ఢిల్లీలోని నిగమ్‌బోధ్‌ ఘాట్‌లో నిర్వహించనున్నారు. ఎయిమ్స్‌ ఆస్పత్రి నుంచి ఆయన పార్థివదేహాన్ని కైలాష్‌ కాలనీలో జైట్లీ నివాసానికి తరలించారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు బీజేపీ కేంద్ర కార్యాలయంలో జైట్లీ భౌతికకాయం ఉంచనున్నారు.

Update: 2019-08-25 03:35 GMT

కేంద్ర మాజీ మంత్రి అరుణ్‌జైట్లీ అంత్యక్రియలను ఢిల్లీలోని నిగమ్‌బోధ్‌ ఘాట్‌లో నిర్వహించనున్నారు. ఎయిమ్స్‌ ఆస్పత్రి నుంచి ఆయన పార్థివదేహాన్ని కైలాష్‌ కాలనీలో జైట్లీ నివాసానికి తరలించారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు బీజేపీ కేంద్ర కార్యాలయంలో జైట్లీ భౌతికకాయం ఉంచనున్నారు. పార్టీనేతలు, కార్యకర్తలు, అభిమానుల సందర్శనకు పార్థివదేహాన్ని కార్యాలయంలో ఉంచుతారు. అనంతరం నిగమ్‌బోధ్ ఘాట్‌లో అధికార లాంఛనాలతో జైట్లీ అంతిమ సంస్కారాలు నిర్వహించించనున్నారు.


Tags:    

Similar News